Home » IPL 12
సొంతగడ్డపై ఢిల్లీ సత్తా చాటింది. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. హిట్టర్లను తెలివిగా అవుట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత దిగిన బ్యాట్స్మెన్ను లాంచనంగా పెవిలియన్కు పంపేసింది. ఫీల్డింగ్లో వ
సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)�
ప్రస్తుత సీజన్లోనూ ప్లే ఆఫ్ రేసుకు అన్ని జట్ల కంటే ముందుగా బెర్త్ ఖాయం చేసుకుని రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. జైపూర్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్క�
వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లు గెలిచ�
ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్�
ప్రపంచంలోని అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. దాదాపు లీగ్ దశ మ్యాచ్లు పూర్తి చేసేసుకుంది. ఒక్క సన్రైజర్స్ హైదరాబాద్ను మినహాయిస్తే మిగిలిన జట్లన్నీ 11మ్యాచ్లు పూర్తి చేసేసుకున్నాయి. ఇక ప్లే ఆఫ్కు సిద్ధమవుతోన్న తరు�
చేధనలో విఫలమైన చెన్నై.. ముంబై చేతిలో సొంతగడ్డపై చిత్తుగా ఓడింది. 156 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నైను కట్టడి చేసిన ముంబై 46 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 10 వికెట్లు కోల్పోయి 109పరుగులు మాత్రమే చేయగలిగింది. టీంలో
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు ముంబై ఇండియన్స్ నామమాత్రపు టార్గెట్నే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్గా న�
ఐపీఎల్ 2019లో భాగంగా ధోనీ సేన.. రోహిత్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. లీగ్లో జరుగుతోన్న 44వ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రైనా కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ సీజన్ల�
ఐపీఎల్ 2019 దాదాపు ప్లేఆఫ్ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మినహాయించి అన్ని 11 మ్యాచ్లు ఆడేశాయి. గత సీజన్లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది తడబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్లే�