Home » IPL 2019
అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ప్రపంచ అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకంగా వ్యవహరిస్తోంది. దేశీ.. విదేశీ ప్లేయర్ల ఆటతీరును సానబెట్టేందుకు చక్కని వేదికగా మారింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్ జట్�
ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ .. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రాజస్థాన్ లీగ్ లో తొలి విజయం నమోదు చేసుకోగా బెంగళూరుకు వరుసగా నాలుగో సారి పరాభవానికి గురైంది. కోహ్లీసేన నిర్దే
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 14వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్కు దూరంగానే ఉన్నాడు.
ఐపీఎల్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ తీరు చూస్తుంటే.. కెరటంలా కనిపిస్తోంది. పడిపడి లేస్తూ పోరాడుతోంది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు గెలుపోటములను వరుసగా ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 1 పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఖరి 3 ఓవర్లలో 8విక�
పరుగుల యంత్రం.. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ అద్భుతమైన రికార్డు ఎదురుచూస్తోంది. లీగ్ ఆరంభం నుంచి జరిగిన మూడు మ్యాచ్లలో వరుస పరాజయాలు ఎదుర్కొంది బెంగళూరు. అయినప్పటికీ కోహ్లీ పరుగుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. దూకుడైన బ్య�
పుండు మీద కారం చల్లినట్లు .. అసలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 14పరుగుల తేడాతో చిత్తు అయింది ఢిల్లీ క్యాపిటల్స్. అది చాలదన్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ట్విట్టర్ వేదికగా తిట్టిపోశాడు. పంజాబ్లోని మొహాలి వేదికగా జరిగిన పోరుతో ప�
సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విట్టర్ చేసిన పోస్టు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. సాక్షి-ధోనీల లవ్ స్టోరీ మళ్లీ రిపీట్ అవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్తో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్ల�
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ..
ఐపీఎల్ 2019 సీజన్లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.