Home » IPL 2019
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్.. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ జట్టును పంజాబ్ తిప్పేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా(0), ధావన్(30), శ్రేయాస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య 13వ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్లోని మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తల�
11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా దక్కించుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఆ జట్టుకి నిరాశ తప్పడం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుపై 118పరుగుల �
ఐపీఎల్లో భాగంగా 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య జరగనుంది. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ను ముగిస్తున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ పెను సవాల్ గా మారనుంది. గత మ్యాచ్లో ఢిల్లీ సూపర్ ఓవర్లో కోల్కతాపై విజయం సాధించింది. మరో �
చెన్నై వేదికగా సూపర్ కింగ్స్తో తలపడ్డ రాజస్థాన్ రాయల్స్ 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య చెన్నైమ్యాచ్ గెలుచుకుంది. మ్యాచ్ ముగిసేందుకు ఎక్కువ సమయమే పట్టింది. దానికి కారణం.. రాజస్థాన్ స్లో ఓ�
గతేడాది ఐపీఎల్ సీజన్లో దూకుడైన బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన రిషబ్ పంత్.. 2019 ఐపీఎల్ సీజన్లో అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్గా పేరొందుతున్న పంత్.. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్కతా నైట�
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై చిదంబరం స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మార్చి 31న తలపడనుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి
బెంగళూరు మరో సారి ఓటమి బాట పట్టింది. ఐపీఎల్లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో సన్రైజర్స్ హైదరాబాద్ వీర బాదుడుకు బెంగళూరు బెదిరిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే 118 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్�
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టుతో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించనంత అత్యధిక స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2017 హైదరాబాద్ వేదికగా కోల్కతా జట్�
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ సాధించని అత్యధిక స్కోరును సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.