Home » IPL 2025 auction
నియర్, యువ ఆటగాళ్లతో ఆ జట్టు పైపర్ పై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేత ఆర్సీబీ జట్టే అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తోలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య మారన్.. కావాల్సిన ఆటగాళ్లకోసం ఇతర ప్రాంఛైజీలతో పోటీపడి మరీ దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో తిలక్ వర్మ ఒకరు. తిలక్ వర్మను కేవలం ..
తొలిరోజు వేలంలో.. పంజాబ్ కింగ్స్ జట్టు అత్యధికంగా 10మంది ఆటగాళ్లను దక్కించుకోగా.. అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ నలుగురు క్రికెటర్లను మాత్రమే దక్కించుకుంది.
ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
ఆదివారం (నవంబర్ 24)న జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు జెడ్డాకు చేరుకున్నాయి.
ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఆర్సీబీ అభిమానులకు జట్టు యాజమాన్యం శుభవార్త చెప్పింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మళ్లీ..
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.