Home » IPS
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికారులే విఘాతం కలిగించారు. ఓ రెస్టారెంట్ సిబ్బందిపై రాత్రి సమయంలో రెచ్చిపోయారు. చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించారు.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిన్నటి దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. తను రాసిన 'బీహార్ డైరీస్' పుస్తకాన్ని ఓ ప్రైవేట సంస్థకు విక్రయించి లాభాలను గడించారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చ�
IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్లకు ఎక్కడ శిక్షణ ఇస్తారు? ఎంత కాలం ట్రైనింగ్ ఉంటుంది? ఎంత శాలరీ ఇస్తారు? వారికి ఎలాంటి ప్రయోజనాలు, సౌకర్యాలు ఉంటాయి.
Praveen Sood : ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్.
సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.
ఐపీఎస్ ఎన్.హరీశ్ మృతిపైనా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ కూడా ప్రస్తావించారు. ‘‘ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదు’ అంటూ విమర్శించారు. అయితే తన�
బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్గా మారబోతున్నారా? తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలిటిక్స్ వైపు చూస్తున్నారా? వచ్చే ఎన్నికల ముందు.. రాజకీయాలతో సంబంధం లేని వాళ్లంతా.. అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటి 54 లక్షల ఆస్తులున్నట్టు అందులో యోగి తెలిపారు.
పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.