Home » IPS
సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐ
Supreme Court serious on ap government: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చెయ్యడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీ
Karnataka IPS Officer alleges dowry harassment, physical abuse case against IFS officer Husband and his family : ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే వారికి న్యాయంచేసే అధికారం చేతిలో ఉన్న వ్యక్తి. కానీ ఆమెకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకుంటుంది. సాధారణ మహిళలా అత్తమామలు, భర్త పెట్టే కష్టాలను భర
coronavirus low risk : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగ�
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎస్పీలకు డీఐజీలుగాను..డీఐజీలకు ఐజీలుగాను ప్రమోషన్లు లభించాయి. దీంట్లో భాగంగా డీఐజీలుగా ఉన్న రాజేశ్ కుమార్, శివశంకరరెడ్డి, రవీందర్ లకు ఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. డీఐజీలుగా ఉన్న కా�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎతున్న సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణా ప్రభుత్వం �