Home » IPS
పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.
సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐ
Supreme Court serious on ap government: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చెయ్యడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీ
Karnataka IPS Officer alleges dowry harassment, physical abuse case against IFS officer Husband and his family : ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే వారికి న్యాయంచేసే అధికారం చేతిలో ఉన్న వ్యక్తి. కానీ ఆమెకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకుంటుంది. సాధారణ మహిళలా అత్తమామలు, భర్త పెట్టే కష్టాలను భర
coronavirus low risk : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగ�
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎస్పీలకు డీఐజీలుగాను..డీఐజీలకు ఐజీలుగాను ప్రమోషన్లు లభించాయి. దీంట్లో భాగంగా డీఐజీలుగా ఉన్న రాజేశ్ కుమార్, శివశంకరరెడ్డి, రవీందర్ లకు ఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. డీఐజీలుగా ఉన్న కా�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.