Home » IPS
నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ
భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన�
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
ఏపీ ఎన్నికల్లో ఈసారి మాజీ ఉద్యోగులు బరిలో నిలబడ్డారు. ఆయా పార్టీల్లో చేరి సీట్లు సంపాదించిన మాజీ ఉద్యోగుల జాబితా భారీగానే ఉంది. ఈ లిస్ట్లో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంది. నిన్న మొన్నటి వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో విధులు నిర్వహించి ప్రజాసే
మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సీఎం మమతా బెనర్జీయే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. ఈ నోట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. 1986 బ్యాచ్కు చెందిన గౌరవ్ దత్.. ఫిబ్రవరి 19న ఆత్మహత్య చేసుక�
రక్త సంబంధం.. అతని విజ్ఞతను పనిచేయనీకుండా చేసింది. ప్రాణం పోయిందని తెలిసినా ఆ తండ్రి తిరిగొస్తాడని నెలరోజుల పాటు ట్రీట్ మెంట్ కొనసాగించాడు ఆ కొడుకు. పైగా ఇదంతా చేసింది మారుమూల ప్రాంతంలో ఉండే నిరక్షరాస్యుడు కాదు ఐపీఎస్ ఆఫీసర్.. మధ్యప్రదేశ్క
ఢిల్లీ : మాజీ సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం. నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మోడీ గవర్నమెంట్ ఈయన్ను సీబీఐ తాత్కాలిక చీఫ్గా నియమించిన సంగతి తెలిసిందే. బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ