Home » isolation
Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన కారు డ్రైవర్కు వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అతని వ్యక్తిగత డ్రైవర్ అశోక్కు కరోనా పాజిటివ్ అని తేలగా.. సల్మాన్ ఖాన్ తనకు తానుగా 14 రోజులు ఒంటరిగా ఉండ
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి
ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం…సౌదీ అరే
కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన 55 సంవత్సరాల వ్యక్తి తప్పించుకోవాలని.. ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్లోని ఆరో అంతస్థులో ఉన్న ఐసోలేషన్ వార్డు నుంచి బెడ్ షీట్ల సాయంతో పారిపోవాలనుకున్నాడు. కర్నాల్ లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ కిటిక�
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
కరోనా వైరస్ విజృంభించి రోజులు గడుస్తున్నాయి. కేసుల మీద కేసులు వెలుగు చూస్తున్నాయి. భారతదేశంలో 2020, మార్చి 28వ తేదీ శనివారం వరకు 800పైగానే కేసులు నమోదవుతున్నాయి. 21 మంది దాక చనిపోయారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మృతి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రా�
ప్రముఖ ఫొటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించేలా అందరిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ యాప్ ఇన్ స్టాగ్రామ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నె