Home » Israel
పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్ హైజా మాట్లాడుతూ... గాజాలో జరుగుతున్న దాడులను ఆపడానికి భారత్..
స్మశానాన్ని తలపిస్తున్న గాజా
హమాస్పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు.,,,
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో కంచెను కత్తించి లోపలికి ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తున్న వీడియోను ఐడీఎఫ్ అధికారిక ట్విట్ ఖాతాలో షేర్ చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివిగల వీడియోలో
ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా నగరంలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది....
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా నగరంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. గాజా నగరానికి నీరు, విద్యుత్, ఆహారం నిలిపివేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు రోజుల తరబడిగా స్నానాలు చేయడం లేదు...
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు.
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గర్జిస్తోంది. హమాస్ దాడి అనంతరం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు హమాస్ నేతలను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైనికులు భూ, వాయు, సముద్ర దాడికి సిద్ధమయ్యారు....
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఆదివారం ఢిల్లీలో దిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు....