Issued

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

    September 25, 2019 / 07:58 AM IST

    సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

    ఆ బైక్ కు రూ.23వేల ఫైన్ : కొత్త ఫైన్స్ తో దేశం షాక్

    September 3, 2019 / 01:19 PM IST

    ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారు.. హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు అలా పడేసి వెళ్లిపోయేవారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఓ వెయ్యి కొట్టి వెళ్లిపోయేవారు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి లెక్క మారింది. కొత్త మోటార్ వెహికల్ చట్టం ఏ స్థాయిలో ఉందో.. జరిమానాలు ఏ వ

    రెండు భూకంపాలతో వణికిన జపాన్

    May 10, 2019 / 02:43 AM IST

    వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.

    కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

    May 9, 2019 / 03:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ కోడ్ ముగియగానే కార్యాచరణనను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ 01వ తేదీ నుండి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇ�

    ఆర్మీని “మోడీ సేన” అంటావా! : కేంద్రమంత్రికి ఈసీ వార్నింగ్

    April 18, 2019 / 01:29 PM IST

    ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

    24 గంటలు మద్యం దుకాణాలు బంద్ 

    April 18, 2019 / 04:29 AM IST

    హైదరాబాద్: ఏప్రిల్ 19న  హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్‌లు ఆదేశాలు జారీ చే

    ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

    March 6, 2019 / 05:32 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ �

    ఆదిలాబాద్ డీఈవో వివాదాస్పద సర్క్యులర్ జారీ

    January 20, 2019 / 03:04 PM IST

    ఆదిలాబాద్‌ డీఈవో రవీందర్‌ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.

    పందుల్లా ఉన్నారు.. మాదేశం వదిలిపోండి: బ్రిటీషర్స్ పై ఆగ్రహం 

    January 16, 2019 / 08:01 AM IST

    బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పందుల కంటే అధ్వాన్నంగా వున్నారు.. జలగల్లా మా దేశాన్ని పీల్చేస్తున్నారు.

    నోటి దూల : రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు

    January 10, 2019 / 12:56 PM IST

    ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపాడుకోవడానికి ఓ

10TV Telugu News