Home » Issued
మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�
విశాఖపట్టణం స్టైరిన్ గ్యాస్ లీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందారు. చనిపోయిన కుటుంబసభ్యులకు..ఇతరులకు సీఎం జగన్ భారీ ఆర్థిక స�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. మార్చి-3,2020న ఉదయం 6 గంటలకు ఈ కేసులోని నలుగురు దోషులు ముకేష్,వినయ్,పవన్,అక్షయ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఫిబ్రవరి-17,2020)నలుగరు దోషులు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా కోర్ట
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. కానీ ఉరి శిక్ష నుంచి తప్పించుకొనేందుకు మాత్రం నిందితులు తప్పించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన నలుగురు నిందితులకు (ముకేశ్ కుమార్, అక్షయ్, వినయ్
రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి నిత్యానందను పట్ట�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. భారీగా మంచు కురవడంతో పాటు..అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొత్తం 12 జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవార�
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవా
ఢిల్లీలోని అన్నీ రోడ్లను రీడిజైన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలతో దూరంలో కంటికి కనిపించేటట్లుగా పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న ఢిల్లీ రోడ్లను మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్ బేసిస్ కింద 45కిలోమీటర్లు �
దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిం�
ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట