IT

    అజ్ఞాతంలో కల్కి దంపతులు

    October 18, 2019 / 03:49 AM IST

    కల్కిభగవాన్‌ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంప�

    కర్నాటక కాంగ్రెస్ నాయకుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ సోదాలు..5కోట్లు సీజ్

    October 11, 2019 / 10:55 AM IST

    క‌ర్నాట‌క‌ మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ ప‌ర‌మేశ్వ‌ర‌తో పాటు ఇత‌రుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపా�

    కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అరెస్ట్

    September 3, 2019 / 03:31 PM IST

    కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�

    అమెరికా,చైనా కన్నా మనమే బెటర్ : భారీ ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన సీతారామన్

    August 23, 2019 / 02:09 PM IST

    ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్‌ వేగంగా వృద్ధి రేటు నమో�

    మాజీ ప్రధాని కుటుంబ ఆలయంలో ఐటీ సోదాలు!

    April 12, 2019 / 04:10 PM IST

     జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ

    రూ.8 కోట్లకు లెక్కలు పక్కా : BJP కి ఐటీ క్లియరెన్స్ 

    April 12, 2019 / 07:15 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

    15 లక్షలు అకౌంట్స్ లో వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు

    April 9, 2019 / 09:58 AM IST

    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

    మెట్రో జోష్ : స్టేషన్ టూ స్టేషన్ ట్రిప్ పాస్ లు

    March 27, 2019 / 05:51 AM IST

    నగరానికి మణిహారంలాంటి మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. త్వరలోనే ‘స్టేషన్ టు స్టేషన్ ట్రిప్’ పేరిట త్వరలనే పాస్‌లు ప్రవేశపెట్టబోతున్నట్లు L&TMRHL MD కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీ మార్గంలో నడుస్తున్న మెట�

    యడ్డీ డైరీ లీక్స్ ప్రకంపనలు : బీజేపీ నేతలకు భారీగా ముడుపులు

    March 22, 2019 / 11:10 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్నవేళ డైరీ లీక్స్ ఇప్పుడు దేశంలో కలకం సృష్టిస్తున్నాయి. బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌కు సరికొత్త అస్త్రం అందివచ్చింది.2009లో కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప నుంచి బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్ల ముడుపులు అందా�

    బీటెక్ లో 9 కొత్త కోర్సులు: స్కిల్స్ పెంచుకోవాల్సిందే 

    February 24, 2019 / 05:03 AM IST

    హైదరాబాద్‌ : మారుతున్న రోజులకు..విద్యావ్యవస్థ మారాల్సిన అవసరముంది. ఆయా సబ్జెక్ట్స్ లలో కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అవసరాలకు తగ్గట్లు స్టూటెండ్స్ తయారుకావాలి. దీంతో బీటెక్‌ స్థాయిలోనే కొత్త కోర్సులతో పాటు డిమాండ్‌ ఉన్న �

10TV Telugu News