Home » Jagan News
శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దు చేయాలంటే అనుసరించాల్సిన వాటిపై న్యాయ నిపుణులు, ఇతరులతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. న్�
శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి అంశాలు చెప్పిందో ఏపీ ప్రభుత్వం వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూపెట్టింది. కమిటీ చెప్పిన విషయాలను బాబు తప్పుగా చెప్పారని తెలిపారు. అంతకంటే ముందు..సీఎం జగన్ ప్రసంగించే సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 17 మ
ఏపీలో మరో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం పతొక్క హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త పథకాలను ప్రకటించారు సీఎం జగన్. 2020, జనవరి 09వ తేదీ గురువారం
రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న
ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. విధి విధానాలను, నిబంధనలపై జీవో జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. ఏజెన్సీలో వైన్ షాపు ఏర్పాటుకు అక్కడి గ్రామ సభ అనుమతి తప్పనిసరిగ�
వైసీపీ అధినేత జగన్పై జాతీయ నేతలు గురి పెడుతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారా? ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఇందుకు అద్దం పడుతున్నాయా? అదే నిజమైతే బీజేపీ, కాంగ్రెస్లో వైసీపీ మద్దతిచ్చేది
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు,
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్, భారతి దంపత
చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ ఎక్కుతుంటే మీకు ఎలాంటి నామాలు వినిపిస్తాయి…గోవింద నామస్మరణ అంటారు..కదా…కానీ జనవరి 10వ తేదీ మాత్రం జై జగన్..సీఎం జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు….గోవింద నామ స్మరణ త