Home » JanaSena Chief Pawan Kalyan
అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ అన్నారు.
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
తెలంగాణ మంత్రి హరీష్రావు మాట్లాడిన మాటలకు జగన్కు, మంత్రులుకు పౌరుషం రావడం లేదా.. ఏపీలో అవకాశాలు లేవని చెబితే జగన్కు సిగ్గు అనిపించడం లేదాఅంటూ జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. వీరితో పాటు మరికొందరు బీజేపీ పెద్దలతోనూ పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార
దత్తత తండ్రి చంద్రబాబు.. ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన మంత్రి కొట్టు.. దమ్ముంటే డిబేట్ కు రావాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌ�
కాపులు తనకు అండగా ఉంటే, వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దేహీ అనే పరిస్థితి రాకుండా చేస్తానని చెప్పారు. కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు జనసేనాని. మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు పవన్. వెయ్యి కోట్లు ఆఫర్ అని ఒకరంటారు.. వెయ్యి కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపల�
ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం �
జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో చిచ్చులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ను విడగొడతం అంటే తోలు తీస్తాం అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.