Home » JanaSena Chief Pawan Kalyan
‘వారాహి’ లక్ష్యం ..రాక్షస పాలన అంతం చేయడం అంటూ ఎన్నికల ప్రచారం రథం వారాహి పైకి ఎక్కి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తొలి పొలిటిక్ కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్ కు వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు హర్షం వ్యక్తంచేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.
కొండగట్టు ఆంజనేస్వామికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు.అనంతరం ఎన్నికల్లో పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో ఏముంది? మోడీతో పవన్ భేటీలో ఏం చర్చించారు? వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించా? లేక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపైనా పవన్ ఫిర్యాదు చేశారా? వంటి అంశాలు పెను ఆసక్తిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం (నవంబర్ 11,2022)తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పవన్ ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చుని వెళ్లారని ఎఫ్ఐఆర్ నెంబర్ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద �
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులన పరామర్శించటానికి ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో పవన్ కు పోలీసులకు మధ్య వా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి జనసేన మద్దతు కావాలంటే తన ఆఫీసుకి రావాలని అన్నారు. తన నిర్ణయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు.
జననసేన ఒక కులానికి సంబంధించినది కాదు. అన్ని కులాలను గుర్తించాలని నా ఉద్దేశం. అన్ని కులాలకు సాధికారత రావాలి.
ఆ పరిస్థితి రాదు.. రానివ్వం..!
ఏపీ ప్రభుత్వ పాలన తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో.. తూటాల్లాంటి మాటలతో మంత్రులు, వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.
రేపే.. జనసేన ఆవిర్భావ సభ