Home » JanaSena Chief Pawan Kalyan
మత్స్యకారుల అందరి భవిష్యత్తు కోసం వచ్చామని తమను రెచ్చగొట్టాలని, భయపెట్టాలని చూడవద్దని, మార్చి 14వ తేదీన మళ్లీ ఇక్కడ కలుద్దామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి...
నేడు నరసాపురంలో జనసేనాని సభ
తగ్గేదే లే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బుధవారం ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకోనున్న పవన్ 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలియజేయనున్నారు.
Janasena and BJP : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి.. సీన్ మార్చేస్తామంటూ చెప్పాయి.. కానీ.. సీన్లో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ, జనసేన ప్రభావం కనిపించకపోవడంతో.. ఆ రెండు పార్టీల కార్
టాలీవుడ్ లో Pawan Kalyan స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే..చాలు…ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. కొన్ని రోజుల పాటు..సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసి రాజకీయల్లోకి వచ్చారు ఈ గబ్బర్ సింగ్. ప్రస్తుతం ఓ సి�
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ముఖ్య నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రాజకీయ అనుభవం ఉన్నా కూడా మళ్లీ పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలని, ఏం జరుగుద్ది మహా అయితే చచ్చిపోతాం అనుకుని జనసేన పార్టీ ప�
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చెయ్యడం.. పాదయాత్ర చేసేందుకు అనుమతి లేదని చెబుతూ చంద్రబాబును వాహనంలో తీసుకెళ్లారు పోలీ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్మార్చ్కు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే లాంగ్ మార్చ్లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొంటున్న�
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన యురేనియం తవ్వకాల ప్రతిపాదనపై పోరాటం చేసే దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావా�