janasena

    రాజమండ్రి రూరల్ లో టీడీపీ  హ్యాట్రిక్ కొడుతుందా ?

    February 10, 2019 / 12:46 PM IST

    రాజమండ్రి : రాజమండ్రి రూరల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్‌ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�

    తెలంగాణ బరిలో జనసేన : ఆ 3 ఎంపీ స్థానాలే ఎందుకు

    February 8, 2019 / 05:48 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు

    బుడ్డా వర్సెస్ శిల్పా : శ్రీశైలంలో నువ్వా నేనా

    February 3, 2019 / 04:11 PM IST

    కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019

    కాంగ్రెస్‌కు మరో షాక్ : కిషోర్ చంద్రదేవ్ గుడ్ బై

    February 3, 2019 / 03:52 PM IST

    ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.

    జనసేనానీ జోరు : అభ్యర్థుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ

    February 3, 2019 / 01:22 AM IST

    విజయవాడ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జనసేనాని జోరు పెంచారు. ఓవైపు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూనే… మరోవైపు ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌… �

    సిక్కోలు సీటుపై సిగపట్లు : ఎంపీ అభ్యర్ధులు ఎవరు

    February 1, 2019 / 02:58 PM IST

    శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్‌ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ

    తొడగొడుతున్న యువతరం : తూర్పు రాజకీయాల్లో కొత్తతరం

    February 1, 2019 / 02:13 PM IST

    కాకినాడ : తూర్పు రాజ‌కీయాల్లో కొత్త త‌రం అరంగేట్రం చేస్తోంది. అవ‌కాశం ఇస్తే స‌త్తా చాటుతామంటోంది. ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. మరి యంగ్‌ లీడర్స్‌లో

    తమిళ పార్టీలను చూసి సిగ్గుపడాలి : సీఎం చంద్రబాబు

    January 30, 2019 / 10:46 AM IST

    అమరావతి : తమిళనాడు రాజకీయ పార్టీలను చూసి ఏపీలోని రాజకీయ పార్టీలు సిగ్గు పడాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నాయని, అయినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయన�

    నా మీటింగ్ వెనుక అసలు ఉద్దేశం ఇదే – ఉండవల్లి అరుణ్ కుమార్

    January 30, 2019 / 09:49 AM IST

    హోదా పోరు: ఉండవల్లి ఆల్ పార్టీ మీట్

    January 28, 2019 / 01:46 PM IST

    విజయవాడ: ఏపికి ప్ర‌త్యేక హాదాతోపాటు విభ‌జ‌న హామీల అమ‌లు చెయ్యాల‌ని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వ‌హిస్తున్నారు. “ఏపి హ‌క్కుల కోసం పోరాటం” పేరుతో విజ‌య‌వాడ‌లో మంగళవారం ఉద‌యం ఈ స‌మావేశం జ‌రుగ�

10TV Telugu News