Home » Jasprit Bumrah
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ రెండో రోజు బుమ్రా సిక్సు హైలెట్ అయింది. సఫారీ ఫేసర్ రబాడ బౌలింగ్ లో సిక్సు బాదేశాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లి వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు
ముంబై ఇండియన్స్ ప్లేయర్ బుమ్రా భార్యతో యూఏఈలో ఉన్నాడు. పనితో పాటు అరబిక్ అందాల్లో ప్రశాంతత వెదుక్కుంటున్నాడు.
రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది.
Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపా�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట
టీమిండియా పేస్ బౌలింగ్ లో దమ్మున్న బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒకడు.. అయితే అతడ్ని మించిన మరో పేసర్ ఉన్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ బుమ్రా కంటే దమ్మున్న పేస్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తేస�
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.