Home » Jharkhand
జార్ఖండ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నవంబర్ 30,శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబ�
జార్ఖండ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో 2019, నవంబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగనుంది. మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి త�
జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు.
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ అత్యాధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాలు ఇంకా వదిలిపోలేదు. సమాజంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి మూఢ నమ్మకాలకు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాల పేరుతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్త
ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. స్కూల్ ప్రేయర్ లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిన ఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. జంషెడ్ పూర్ లో ని శిక్షానేతన్ స్కూల్ లో వైష్ణవి అనే చిన్నారి ఒకటో �
చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ
రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు �
గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అటువ
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �