Home » Jharkhand
ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓటు వేశారు.ఇవాళ(మే-6,2019)జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని �
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 5వ విడత జరుగుతున్నాయి. ఓటర్లు క్యూలలో నిలబడి ఒట్లేస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖం�
జార్ఖండ్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్సభ నియోజకవర్గం నుంచి పో
విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�
ప్రముఖ మోడల్ మృతదేహం జార్ఖండ్లోని బాలోద్ గ్రామంలో మంగళవారం కనిపించింది. వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కాలువలో మృతదేహం చేతులు, కాళ్లు తాడుతో కట్టివేసి ఉండటాన్ని గమనించారు. ప్రాథమిక విచారణలో కడుపు భాగంలో కత�
జార్ఖండ్ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించ