Home » jobs
అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్ను చాట్జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్గా రూపొందించుకోవచ్చు.
50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.
పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.
బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(ఎపివివిపి)లో రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆస