Home » jobs
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.
మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియాల్సి ఉండగా, దాన్ని పొడిగించారు.
గతేడాది ఆర్థిక సంక్షోభంతో దివాలాకు పాకిస్తాన్ చేరువైనప్పటికీ.. ఐఎంఎఫ్ ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది.
యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ వారికి స్కిల్స్ ఉండటం లేదు. కష్టపడి చదివి పట్టాలు పట్టుకొని హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న వారికి స్కిల్స్ ఉండటం లేదు.
కొత్త అవకాశాల సృష్టికి పార్టీల ప్రణాళికలు ఏంటి? 10టీవీ కాంక్లేవ్.. ఏపీ రోడ్ మ్యాప్..
Deloitte: కేవలం ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతేనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం.
అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్ను చాట్జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్గా రూపొందించుకోవచ్చు.
50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.