kadapa

    దసరా వేడుకల్లో ప్రమాదం : బాణాసంచా నిప్పురవ్వలు పడి టీవీ షోరూం దగ్దం.. రూ.50లక్షలు నష్టం

    October 9, 2019 / 12:34 PM IST

    దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై

    కడప వాగులో కొట్టుకుపోయిన ఆటో: మూడు మృతదేహాలు లభ్యం

    September 19, 2019 / 10:08 AM IST

    కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉం�

    కుందూ నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య 

    September 19, 2019 / 09:51 AM IST

    కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొల్లూరు సమీపంలో కుందూ నదిలో దూకి ఓ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతులు రాజుపాలెం మండలం గారెగూడూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితుల సమస్య�

    రాయలసీమను ముంచెత్తిన వర్షాలు

    September 17, 2019 / 02:58 PM IST

    రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా

    సీమలో కుండపోత : ఆ 3 జిల్లాల్లో భారీ వర్షాలు.. నీటిలో మహానంది

    September 17, 2019 / 07:50 AM IST

    రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

    జల దిగ్బంధంలో మహానంది, నీటి మునిగిన గ్రామాలు

    September 17, 2019 / 05:31 AM IST

    కర్నూలు జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మహానంది ఆలయం చుట్టూ వైపులా నీరుచేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు చేరింది. కోనేరు వరదలతో పంచలింగాల మండపం నీతి మునిగిపోవడంతో ఆలయదర్శనాలను అధికారులు రద్�

    ప్రాణాలు తీస్తారా : యురేనియం బాధిత గ్రామాల్లో నిపుణుల బృందం

    September 10, 2019 / 08:12 AM IST

    కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు త

    సీఎం జగన్ చెప్పేదొకటి..చేసేదొకటి – బాబు

    September 4, 2019 / 12:36 PM IST

    ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్‌లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయన�

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య

    September 3, 2019 / 02:16 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి

    September 2, 2019 / 02:29 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా  నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ

10TV Telugu News