Home » kadapa
నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు.
దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు.
కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో ముదిరెడ్డిపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(05 జనవరి 2020) తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో గుజరాత్కు చెందిన 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొ
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం(జనవరి 04,2020) కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప�
కడప జిల్లాకు చెందిన ప్రస్తుత బీజేపీ నేత.. ఒకప్పటి టీడీపీ నాయకుడు సీఎం రమేశ్.. ఇప్పుడు జగన్కు దగ్గరయ్యేందుకు తెగ తాపత్రయ పడిపోతున్నారని జనాలు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. ఆ పార్టీలో ఉంటే తన వ్యాపారాలకు ఇబ్బందులు ఎ�
కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�
NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ కా�
దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపనం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి