Home » kadapa
ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను
కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన�
ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓ వైపు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నడ
ఎన్నికల పోలింగ్ కు ముందు కడప జిల్లాలో కలకలం చెలరేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన బయటపడింది.
కడప : ఎన్నికల వేళ పోలీసులు స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. భారీగా నగదు, మధ్యం పట్టుడుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏప్రిల్ 5 శుక్ర�
ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్, కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఏయే డాక్యుమెంట్లు పరిశీలించారు.. ఏం సీజ్ చేశారు.. ఏం
వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.
కడప : సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�
కడప : కడప జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను హెడ్ ఆఫీస్ లో చేసుకోవాలని ఈసీ ఆదేశంతో రాహుల�