kadapa

    సీమ సమస్యలు తీరాలంటే టీడీపీని గెలిపించండి : ఫరూక్ అబ్టుల్లా

    March 26, 2019 / 11:36 AM IST

    కడప:  ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త

    వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దు : సిట్ కు హైకోర్టు ఆదేశం

    March 26, 2019 / 10:39 AM IST

    మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటి�

    కేసీఆర్ కు మద్దతిస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు : చంద్రబాబు

    March 26, 2019 / 09:14 AM IST

    కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు.

    27 ఏళ్ల తర్వాత: కడపలో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం

    March 26, 2019 / 02:23 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కంచుకోట కడపలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(26 మార్చి 2019) కడపలో ప్రచారం చేయనున్న చంద్రబాబు ముస్లీం ఓటర్లే లక్ష్యంగా జమ్ముకశ

    మీదే బాధ్యత : వైసీపీని ఏపీ గడ్డపై లేకుండా చెయ్యాలి

    March 24, 2019 / 10:09 AM IST

    కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని

    సీమ జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

    March 24, 2019 / 04:28 AM IST

    అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు  కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బ�

    సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్

    March 22, 2019 / 07:00 AM IST

    సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

    సీమజిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

    March 19, 2019 / 03:51 AM IST

    అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన  రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి  ఒంటి గంట దాటిన తర్వాత  చివరి విడతగా మిగిలిన  36  అసెంబ్లీ స్ధానాలకు,  మొత్తం 25  పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�

    మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

    March 18, 2019 / 06:05 AM IST

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

    65 ఏళ్లుగా ఎన్నికలు : మైదుకూరులో మహిళలకు చోటేది  

    March 17, 2019 / 05:46 AM IST

    మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు  పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్�

10TV Telugu News