kadapa

    అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్

    May 16, 2019 / 04:05 PM IST

    కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. అనంతరం  రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�

    ఎర్రచందనం స్మగ్లింగ్ : తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

    May 7, 2019 / 03:28 PM IST

    కడప జిల్లా రాజంపేట రోళ్లమడుగు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 60 ఎర్రచందనం దుంగలు, 10 గొడ్డళ్లు, రంప�

    కడపలో ఇసుక మాఫియా బరితెగింపు : కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు

    April 28, 2019 / 05:41 AM IST

    ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్‌పైకి ట్రాక్టర్‌ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీల

    రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

    April 27, 2019 / 01:29 PM IST

    తిరుపతి :  రేణిగుంట విమానాశ్రయంలో  బుల్లెట్లు కలకలం రేపాయి.  కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి వద్దనుంచి 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం  టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్స�

    వెన్నెల్లో కల్యాణం : ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం

    April 18, 2019 / 02:31 PM IST

    కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం అంగరంగవైభవంగా జరుగుతోంది. రాములోరి కల్యాణం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పున్నమి వెన్నెల్లో సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం రాత్రి 8

    జమ్మలమడుగు రాజకీయం : ఆది, సుబ్బారెడ్డి కలయిక టీడీపీకి కలిసొస్తుందా

    April 18, 2019 / 09:23 AM IST

    కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ

    రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబు

    April 18, 2019 / 03:51 AM IST

    ఆంధ్రుల భద్రాద్రి ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ రాత్రి పండు వెన్నెల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. స్వామి ప్రసాదం మొదలు క్యూలైన్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ�

    శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు : ఒంటిమిట్ట కోదండ రామయ్య ముస్తాబు

    April 13, 2019 / 03:58 AM IST

    కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 13,219) ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కో

    బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన

    April 12, 2019 / 10:19 AM IST

    కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన దిగారు. నిన్న వైసీపీ ఏజెంట్ లక్ష్మిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిరెడ్డిని చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అతన�

    కడపలో వైసీపీ నేత తమ్ముడిపై రాళ్లదాడి

    April 11, 2019 / 03:38 PM IST

    కడప జల్లా ఎర్రచెర్లోపల్లిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ అభ్యర్థి మేడా మల్లి ఖార్జునరెడ్డి తమ్ముడు మేడా సునీల్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో సునీల్ తలకు గాయమైంది. పోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వైసీపీ నేత తమ్ముడి�

10TV Telugu News