kamareddy

    ప్రాణాలు తీసిన కలుషిత నీరు

    November 9, 2020 / 09:14 PM IST

    Child died : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రి పాల్జేసింది. మర్లకుంట తండాకు చెందిన రమావత్ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్ద నీళ్లు తాగారు. అవి కలుషిత నీళ్లు కావడంతో కుటుంబ సభ

    పేలిన నాటు బాంబు

    October 31, 2020 / 01:58 PM IST

    police seize explosives in jangampalli village : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో శుక్రవారం నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. బాంబు పేలిన ఇంటిలో…జంట హత్యల కేసులో నిందితుడు నివసిస్తూ ఉండటంతో గ్రామస్ధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్టోబర్ 30, శుక్రవారం స�

    ఇమ్యూనిటీ పెంచే ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’..రండి బాబూ రండీ..

    August 29, 2020 / 11:44 AM IST

    ఈ కరోనా కాలంలో కాదేదీ అమ్మకానికి అనర్హంఅన్నట్లుగా ఉంది. ఇది తినండి కరోనా పోతుంది..ఇది తింటే అసలు కరోనాయే రాదంటూ పలు ఫుడ్ వ్యాపారులు ప్రజల్ని ఊదరగొట్టేస్తున్నారు. అటువంటిదే ఈ ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’.కరోనా వైరస్ పుణ్యమాని కామారెడ్�

    కోడలిపై కన్నేసిన మామ….. లైంగిక వేధింపులు

    August 18, 2020 / 02:06 PM IST

    ఉపాధి కోసం ఉన్నఊరు వదిలి కొడుకు వేరే దేశాలు పట్టిపోతే ఇంట్లో ఉన్న కోడలిని కన్నకూతురులా చూసుకోవాల్సిన మామగారు ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. మామ పెట్టే వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది. నిజామాబాగ్ జిల్లా కామారెడ�

    వర్గపోరుతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు

    July 20, 2020 / 02:17 PM IST

    కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార�

    నువ్వు లేక నేను లేను, టిక్ టాక్ వీడియో తీసి ప్రియుడు ఆత్మహత్య

    June 24, 2020 / 05:33 AM IST

    కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన

    కామారెడ్డిలో కరోనా కలకలం, ఆర్మీ జవాన్‌కు కొవిడ్ వైరస్

    March 19, 2020 / 08:27 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్

    ఇద్దరు పెళ్లాలు చాలక మూడో పెళ్లికోసం యత్నాలు..చివరికి జైలు పాలు

    March 8, 2020 / 12:40 AM IST

    శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో  మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు.  ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.

    గొంతుపై కాలుతోతొక్కి ముగ్గురు కూతుళ్లను తండ్రి చంపేశాడు

    March 6, 2020 / 09:16 AM IST

    కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య  చేశాడు.

    నగరంలో కరోనా (covid 19) భయం : బాధిత యువకుడు 85 మందిని కలిశాడా

    March 4, 2020 / 12:49 AM IST

    రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్‌ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్‌ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి �

10TV Telugu News