Home » kanna lakshmi narayana
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం(జనవరి 04,2020) కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప�
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశంపై రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ తన వాదనలు వినిపిస్తుంది. లేటెస్ట్గా ఇదే అంశంపై రాజధాని రైతు�
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�