Home » kanna lakshmi narayana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసు�
స్వప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజాన్ని, ప్రజలను మతపరంగా విభజిస్తుందని ఆరోపాంచారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. ప్రజాధనాన్ని ఉపయోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం, వాళ్లను గుర్తించేందుకు గ్రామవాలంటీర
ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి
విజయవాడ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, టీఎంసీ పార్టీని రద్దు చేయాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్షా చేప�
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�
అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.
ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?