Home » Karnataka Elections 2023
రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.
మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అమూల్ వర్స
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�
అమూల్ వ్యవహరాన్ని విపక్షాలు కావాలనే వివాదంగా మారుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందినిపై ఈగ వాలనీయబోమని ఆయన ప్రకటించారు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మె
మోదీ డిగ్రీపై విపక్షాలు హడావుడి చేయడాన్ని అజిత్ పవార్ కొద్ది రోజుల కింద తప్పు పట్టారు. ఇక దీనితో పాటు శరద్ పవార్ సైతం అదానీ అంశంలో విపక్షాలకు షాకిచ్చినట్టుగానే స్పందించారు. దీంతో బీజేపీకి ఎన్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ మీడియాలో కథనా�
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ�
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ ప్రముఖుడు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్.. తాను బీజేపీ�
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట�