Home » KCR
Power Purchase Scam : విద్యుత్ కమిషన్ అంశంలో తదుపరి కార్యాచరణపై కసరత్తు
ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.
కేసీఆర్ పిటిషన్ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.... దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
కమిషన్ పై రేపటి వరకు స్టే ఇవ్వాలని హైకోర్టున కేసీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్గా ఉండాలని.. తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్ను ప్రోత్సహిస్తారని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్�
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..