Home » KCR
ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ లా తాము ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదని విమర్శించారు హరీశ్ రావు.
ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటడంపై రకరకాల చర్చ జరుగుతోంది.
రాహుల్ గాంధీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంటున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది.
కేకే రాజీనామా చేయడం వెనుక అసలు మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజీనామా లేఖతో కేకే కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించారనే చెప్పాలి.
ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది.
ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
నరసింహారెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీ ఆగ్రహంతో ఉంది. విచారణకు ముందే ఓ అభిప్రాయానికి ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.