Home » KCR
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు.
బెదిరింపులకు లొంగేది లేదు!
పోరాటాలు, కేసులు మాకు కొత్త కాదు.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం అంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు.
ఓవైపు సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్రెడ్డి.. పరిపాలనపై పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ టార్గెట్గా పాలిటిక్స్కు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. గులాబీ ఎమ్మెల్యేల ఆకర్ష్ స్కీమ్ అంశం తెరపైకి �
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..
ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిస్థాయి సమయం ఇవ్వని రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కరీంనగర్ లోక్సభను ఎంచుకుని.. 2004లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి.. కరీంనగర్ నుంచే గెలుపొందారు.
మాజీమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది.