Home » KCR
42వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీమ్ లో సుమారు 6వేల నుంచి 7వేల కోట్ల రూపాయల మేర..
తమ పోరాటం ఒక్కరిపై కాదన్నారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను..
మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
70ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. మేడిగడ్డ డిజైన్కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఐదేళ్లలో ఏదైనా జరగొచ్చన్న మల్లారెడ్డి.. అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చని చెప్పారు.
వెంకటేశ్.. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్ఎస్లో చేరిన వెంకటేశ్.. ఎంపీగా గెలుపొందారు.
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు