Home » Keerthy Suresh
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.
తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్న వాళ్ళను, హీరోయిన్స్ ని మోసం చేసాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది.
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న మూవీ 'బేబీ జాన్'.
హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మాంగళ్య షాపింగ్ మాల్ షాప్ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో పాల్గొని సందడి చేసింది.
ఓనమ్ స్పెషల్ చీరల్లో అలరించిన మన హీరోయిన్స్ ని మీరు కూడా చూసేయండి..
కీర్తి సురేష్ నిన్న ఓనమ్ పండుగను దుబాయ్ లోని తమ ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
సుహాస్, కీర్తి సురేష్ కలిసి ఉప్పు కప్పురంబు అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ అయిపోవడంతో సెలెబ్రేట్ చేసుకొని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ డ్యాన్స్..