Home » Keerthy Suresh
కీర్తి సురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో.. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘గుడ్లక్ సఖీ’ టైటిల్ ఫిక్స్ చేశారు..
అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
అజయ్ దేవగన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మైదాన్’ తర్వాతి షెడ్యూల్ కోల్కతాలో నవంబరు 3నుంచి ప్రారంభం కానుంది..
మహానటి సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు హిందీ, తమిళంలోను సినిమాలు చేస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరా�
నితిన్, కీర్తి సురేష్ జంటగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న‘రంగ్దే!’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసే ముందు చివరిగా పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 25వ సినిమాగా రూపొందిన అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్లు ప
మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర అవార్డును అందజేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా కీర్తీ సురేష్
నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుత
సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.
మహానటితో సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత చేసే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదు. తెలుగు, తమిళంలో చాలా ఆఫర్స్ వస్తున్నా.. కథ నచ్చలేదంటూ తిరస్కరిస్తు�