Home » Kesineni Nani
ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం �
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అ
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి మూడు రాజధానలు అని ప్రకటించి రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన సీఎం జగన్ కు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు అని టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదు..సీఎం జగన్ కు అండ్ గ�
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై జగన్ సర్కారు బదిలీవేటు వేయటం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడ్డాయి. సీఎస్ ను బదిలీ చేయటం పై విజయవాడ ఎంప�
ఏపీ టీడీపీలో వల్లభనేని వంశీ రాజీనామా కాకా పుట్టిస్తోంది. ఆయన్ను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బాబు సూచనల మేరకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. పార్టీలో కొనసాగలేనని వంశీ క్లారిటీ ఇచ్చేశ�