Home » Khammam
Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వాళ్లకు తెలుసు. అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది.
Shock For BRS In Khammam : ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 15 రోజులు కష్టపడి పని చేసి అరాచక పాలనను తరిమికొట్టాలి
కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓటువేయాలని ప్రజలకు సూచించారు.
రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఏసేస్తాం అన్నారు. ఈరోజు నాపై దాడికి వచ్చిన వారంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. Ambati Rambabu
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని దానిని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.