Home » Krish Jagarlamudi
ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోన్న బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ టైమ్ ప్యారలల్గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఘాటి'.
క్రిష్ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితులు
రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు వచ్చింది. విచారణకు హాజరు కాకుండానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు.
రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో హరిహర వీరమల్లు దర్శకుడి పేరు కూడా వినిపించింది. నేడు డైరెక్టర్ క్రిష్ పోలిసుల విచారణకు..
అనుష్క క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్నారా. వేదం సీక్వెల్ ని తీసుకు రాబోతున్నారా..?
పవన్ కళ్యాణ్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమాతో రాబోతున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. బాహుబలి నుంచి అనుష్క ప్రభాస్ని దాటి రావడం లేదు.
పుష్ప సినిమాతో నార్త్ లో బన్నీ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు నార్త్ రెడ్ బస్ యాడ్ కి కూడా అల్లు అర్జున్ నే తీసుకోవడం విశేషం.
క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ఫిలింకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అల్లు అర్జున్, క్రిష్ జాగర్లమూడితో బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడా..? 'కబీ అప్నే, కబీ సప్నే' అంటూ టైటిల్ కూడా..