Home » Krishna District
మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కరోనా కేసు నమోదుచేశారు. ఉమ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
వాట్సాప్ స్టేటస్ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురాజేసింది. వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు గాను తన స్నేహితుడి కుటుంబంపై దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణాజిల్లాలో ఓ మహిళపై ప్రియుడు యాసిడ్ తో దాడిచేశాడు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
Covid-19 : కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఒక వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల లోని రంగానగర్ లో నివసించే జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తికి కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీ�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కుల
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝూమున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో మరణించారు.
ఏపీలో మరో బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఘరానా మోసం చేసింది. నిరుపేదలను నిలువునా దోచుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్(amaravathi capital cooperative society bank) క్లోజ్ అయ్యింది. కూలీ నాలి చేస్తూ పేదలు పైసా పైసా జమ చేసిన డబ్బుని బ్యాంకు ప్రతినిధులు కాజేశ�
termites eat 5 lakh rupees in trunk box: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాలైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెలో దాచగా, దానికి చెదలు పట్టాయి. కరెన్సీ నోట్లన్నీ చిరిగిపోయాయి. చిత్తు కాగితాల్లా మారాయి. రాత్రి