Home » Krishna District
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో రాజకీయాల జోరు.. హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు జరగగా.. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలు జరగవలసిన పరిస్థితి ఉండగా.. కృష్ణా జిల్లాలో ఓ అభ్యర్థి ఓకే రోజు సర్పంచ్గాను.. త�
robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గం
AP 14 mounths Punganur calf cost Rs.3 Lakhs : ఆవుదూడలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అవి చెంగు చెంగున గెంతులేస్తుంటే మైమరచిచూస్తుండిపోవాలనిపిస్తుంది. అటువంటిది పుంగనూరు ఆవుదూడ చూస్తే ఇక కళ్లు తిప్పుకోలేం. సాక్షాత్తు పరమశివుడి వాహనం అయిన నందిలాగా ఉంటుంది. పొట్టిగా..
AP CI helped woman to reach her home mid night : అర్థరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు పిల్లలతో బిక్కు బిక్కుమంటూ నిల్చుందో మహిళ. ఆమెను చూసి పోలీసులు ఏంచేశారో తెలిస్తే ‘హ్యాట్సాఫ్’ చెప్పకుండా ఉండలేం. పనిమీద బైటకెళ్లిన భర్తకు యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన ఆ భార�
sonu sood:దేశవ్యాప్తంగా తాను చేస్తున్న మంచి పనులతో దేవుడిగా మారిపోయిన సినిమా నటుడు సోనూసూద్.. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. అందరూ మెస్సయ్యగా కీర్తిస్తూ ఆయనకు గుడి కూడా కట్టారు. మరోసారి సోనూసూద్ చిన్నారి గుండె ఆపరేష�
gujarat industrialist arrives private helicopter : తన మేనల్లుడు వివాహం జరుగుతోంది.. ఈ సందర్భంగా నిర్వహించే రిసెప్షన్ లో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రావాలని గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తకు సూచించారు బిజినెస్ పార్టనర్. దీంతో రిసెప్షన్ వేడుకకు హాజరయ్య�
Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలోని కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప
Pawan Kalyan tours Krishna district : సినిమాలు తీస్తూ…రాజకీయ పార్టీని నడపడం తప్పుబట్టిన వైసీపీ పార్టీపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నప్పుడు తాను సినిమాలు చేస్తుంటే తప్పేంటి అని ప
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�