Home » Krishna District
All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్�
doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. అవనిగడ్డలోని ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరి రావున�
AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర�
liquor bottles in bed: ఇన్నిరోజులు డ్రగ్స్ .. గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో లిక్కర్ను తరలించేందుకు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఇన్ని రోజులు లారీల్లో సామాన్ల మధ్య మద్యంను తరిలించిన కేటు
wife kills husband, due to family dispute : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ అచ్చాబా క
chain snatching cases : నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా పట్టణాల్లో బైక్ లపై వచ్చి ఒంటరి మహిళల మెడలో గొలుసులు తెంచుకు పోయే చైన్ స్నాచర్స్ ఇప్పడు రూటు మార్చి పల్లెబాట పట్టారు. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. పామర్రు లో వైష్ణవాలయం వ�
devineni uma: తెలుగుదేశం అధినేతకు.. ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటిచేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ.. ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్లముందే.. ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా.. కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబ
krishna district mutton price : మటన్ కూర తినాలని ఆశ..కొనాలంటే చుక్కల్లో ఉండే రేటు. కేజీ మటన్ రూ.800 నుంచి రూ.1000కూడా అమ్ముతోంది. కానీ కిలో రూ.800లు అమ్మే మటన్ కిలో రూ.200లకే వస్తుందంటే కొనకుండా ఉంటారా చెప్పండీ..పైగా చికెన్ రేటే కిలో రూ.250 వరకూ అమ్ముతోంది. అటువంటిది రూ.200లకే మట�
liquor bottles in durga temple board members car: విజయవాడ దుర్గగుడి పాలకమండలికి సభ్యత్వానికి చక్కా వెంకట నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న(సెప్టెంబర్ 30,2020) నాగవరలక్ష్మి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ �
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు ప్రాణం తీసింది. అమెరికాలోని ఓ జలపాతం(వాటర్ ఫాల్స్)లో ప్రమాదవశాత్తు పడి తెలుగు యువతి చనిపోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ర