Krishna District

    భూముల లావాదేవీలన్నీ గ్రామాల్లోనే – సీఎం జగన్

    December 21, 2020 / 01:45 PM IST

    All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్�

    అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు హత్య

    November 28, 2020 / 02:03 PM IST

    doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. అవనిగడ్డలోని ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరి రావున�

    బందరు పోర్టు నిర్మాణ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    November 5, 2020 / 03:05 PM IST

    AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర�

    అది పరుపా లిక్కర్ షాపా? పరుపులో 6లక్షల విలువ చేసే వెయ్యి మద్యం బాటిళ్లు స్వాధీనం

    October 30, 2020 / 05:06 PM IST

    liquor bottles in bed: ఇన్నిరోజులు డ్రగ్స్‌ .. గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో లిక్కర్‌ను తరలించేందుకు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఇన్ని రోజులు లారీల్లో సామాన్ల మధ్య మద్యంను తరిలించిన కేటు

    మచిలీపట్నంలో దారుణం….భర్తపై పెట్రోల్ పోసి తగల పెట్టిన భార్య

    October 30, 2020 / 01:45 PM IST

    wife kills husband, due to family dispute : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ అచ్చాబా క

    రూటు మార్చిన చైన్ స్నాచర్స్….

    October 25, 2020 / 07:38 AM IST

    chain snatching cases : నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా పట్టణాల్లో బైక్ లపై వచ్చి ఒంటరి మహిళల మెడలో గొలుసులు తెంచుకు పోయే చైన్ స్నాచర్స్ ఇప్పడు రూటు మార్చి పల్లెబాట పట్టారు. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. పామర్రు లో వైష్ణవాలయం వ�

    ఒకప్పుడు ఒంటి చేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది, ఇప్పుడు చంద్రబాబు కారణంగా ఒంటరైపోయారు

    October 22, 2020 / 11:34 AM IST

    devineni uma: తెలుగుదేశం అధినేతకు.. ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటిచేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ.. ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్లముందే.. ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా.. కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబ

    ఆధార్ కార్డు తెచ్చుకోండీ..కేజీ మటన్ రూ.200లకే తీసుకెళ్లండి..ఎగబడ్డ జనాలు..

    October 21, 2020 / 10:39 AM IST

    krishna district mutton price : మటన్ కూర తినాలని ఆశ..కొనాలంటే చుక్కల్లో ఉండే రేటు. కేజీ మటన్ రూ.800 నుంచి రూ.1000కూడా అమ్ముతోంది. కానీ కిలో రూ.800లు అమ్మే మటన్ కిలో రూ.200లకే వస్తుందంటే కొనకుండా ఉంటారా చెప్పండీ..పైగా చికెన్ రేటే కిలో రూ.250 వరకూ అమ్ముతోంది. అటువంటిది రూ.200లకే మట�

    కారులో మద్యం బాటిళ్లు, దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి రాజీనామా

    October 1, 2020 / 11:21 AM IST

    liquor bottles in durga temple board members car: విజయవాడ దుర్గగుడి పాలకమండలికి సభ్యత్వానికి చక్కా వెంకట నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న(సెప్టెంబర్ 30,2020) నాగవరలక్ష్మి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ చేసిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ �

    ప్రాణం తీసిన సెల్ఫీ మోజు, అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

    September 14, 2020 / 11:15 AM IST

    అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు ప్రాణం తీసింది. అమెరికాలోని ఓ జలపాతం(వాటర్ ఫాల్స్)లో ప్రమాదవశాత్తు పడి తెలుగు యువతి చనిపోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ర

10TV Telugu News