Home » Krishna District
కరోనా కష్టాలు అంతా ఇంతా కాదు. పాపం ఎంతో మంది అష్టకష్టాలు పడుతున్నారు. తమ వారి కోసం..సొంతూరు వెళ్లడానికి సాహసాలు చేస్తున్నారు. తమ లక్ష్యాన్ని చేరుకుంటే..ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఫీలవతున్నారు. బిడ్డ కోసం తల్లి బండిపై 1400 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య
దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు
ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా
ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యాంకర్ కేసు నమోదు చేశారు. బాలికలను కృష్ణా జిల్లా నూజివీడు చై
అర్ధరాత్రి దారుణం జరిగింది. 10 సంవత్సరాల చిన్నారి జీవితాన్ని ఓ కామాంధుడు నలిపేశాడు.కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడు చేసిన అఘాయిత్యానికి తట్టుకోలేని బాలిక
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చింతమనేని ప్రభాకర్ విషయంలో ఒక్కసారిగా పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్