Home » Krishna District
కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గోపాలపురంలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టు పక్కల అంతటా వెది�
ఊర్లలో కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. చిన్న చిన్న దుకాణాల్లో అయితే అవి చేసే పనులు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. అడవులు అంతరించి పోతుండడంతో అడువులలో ఉండే కోతులు గ్రామాల్లోకి వచ్చేశాయి. దీంతో ఎక్కడ చూసినా గ్రామాల్లో కోతుల గోల ఎక్కువ�
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేను అన్యాయం చేశానని చంద్రబాబు అంటున్నారు.. కానీ అందులో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా చంద�
ఏపీలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసిపిల్లలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. దిశా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. గుంటూరు జిల్లాలో నేపాల్ బ
ఓ రెవెన్యూ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఎన్నిసార్లు తిప్పుకుంటారు అని అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ దరఖాస్తుదారుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. రెవెన్యూ ఉద్యోగి తీరుతో అంతా విస్తుపోయారు. కృష్ణా జిల్ల�
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని
ఆ ఊరంతా నీరే..వర్షాలు పడలేదు..వరదలూ రాలేదు. కానీ ఆ ఊరు నిండా నీరు నిండిపోయింది. కారణం..ఈ ఊరిలోఉన్న 71 ఎకరాల చేపల చెరువుకు గండి పడింది. దీంతో కట్టలు తెంచుకున్న నీరు గ్రామాన్ని నింపేసింది. కృష్ణా జిల్లా మండలవల్ల మండలం నాగభూణంపురం గ్రామంలో అన్ని వీధ
కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు.
రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిలికానాంధ్ర ఛైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కూచిపూడికి చేరుకున్నారు. అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఆస్పత్రి కమిటీతో పాటు దాతలతో సమావేశం కానున్నారు. ఆస్పత్రి వి�
విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు, రైతు �