Krishna District

    2జిల్లాల్లో జగన్ ప్రచారం

    March 24, 2019 / 02:41 AM IST

    అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష

    TDP Vs YSRCP: Krishna District Assembly Candidates List | Elections 2019 | 10TV News

    March 17, 2019 / 02:17 PM IST

    కృష్ణా జిల్లాలో 12సీట్లు ఖరారు.. 2పెండింగ్!

    March 15, 2019 / 03:07 AM IST

    అనేక తర్జనభర్జనల అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 126 నియోజకవర్గాల అభ్యర్ధులను గురువారం రాత్రి ప్రకటించారు. మిషన్ 150+ లక్ష్యంగా చంద్రబాబు తన జాబితాను విడుదల చేయగా కృష్ణాజిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తిరువూరు

    Lorry Driver Dies Of Heart Attack While Driving, 3 Injured As Lorry Rams Into Hotel | 10TV News

    March 2, 2019 / 10:46 AM IST

    తప్పిన ప్రమాదం : TSRTC బస్సులో మంటలు

    February 21, 2019 / 05:34 AM IST

    కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర పెను ప్రమాదం తప్పింది. TSRTC వోల్వో బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన బస్సు డ్రైవర్

    మళ్లీ పేలింది : గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి

    February 7, 2019 / 03:20 AM IST

    విజయవాడ: వంటింటి గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

    మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

    February 3, 2019 / 05:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�

    మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

    February 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�

    క్రిమినల్‌ కౌన్‌..? : జయరాంపై విష ప్రయోగం!

    February 3, 2019 / 02:02 AM IST

    విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�

10TV Telugu News