Home » Krishna District
కంచికచర్ల : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుజ్జర్లంక గణేశ్ (8), శ్రీమంతు (5), గౌతమ్ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథ
ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థి
రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి
విజయవాడ : ఎన్నికల్లో గెలిచేందుకు… అభ్యర్ధులు ప్రజలపై కోట్ల రూపాయల నోట్ల వర్షం కురిపించారు. సాధారణ పోటీ ఉన్న చోట ఒక్కో అభ్యర్ధి 10 కోట్లు ఖర్చు పెడితే… గట్టి పోటీ ఉన్న చోట లెక్కకు మించి ఖర్చు అయింది. కృష్ణా జిల్లాలోని చాలా నియోజికవర్గాల్లో �
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు కలకలం చెలరేగింది. కట్టల కట్టల డబ్బు బయటపడింది. కృష్ణా జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. కోటి
దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..
నామినేషన్ల అంకం పూర్తి అయింది. ఇప్పుడు అంతా ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే విషయంపైనే చర్చ జరుగుతోంది.
ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేలా ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లు, మెస్ ఛా�
కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ