Kumaraswamy

    ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి

    April 18, 2019 / 04:06 AM IST

    దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�

    మాజీ ప్రధాని కుటుంబ ఆలయంలో ఐటీ సోదాలు!

    April 12, 2019 / 04:10 PM IST

     జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ

    నోటి దురుసు : ప్రియాంకపై నోరు పారేసుకుంటున్న బీజేపీ

    March 29, 2019 / 04:53 AM IST

    ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం  కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�

    ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది : ఈ నేతల్లో రైతు మిత్రులెవరు

    March 28, 2019 / 08:45 AM IST

    బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న మౌంట్ కార్మెల్ హైస్కూల్ టీచర్ ఓవరాక్షన్ చేశాడు. చేజేతులా తన ఉద్యోగం పొగొట్టుకున్నాడు. ఆ టీచర్ ఇచ్చిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మౌంట్ కార్మెల్ స్

    ప్రియాంకపై మంత్రి నోటి దురుసు : పప్పూకీ పప్పీ ఏం చేస్తారు

    March 19, 2019 / 06:57 AM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.

    యుద్ధ రాజకీయం : తీవ్ర దుమారం రేపుతున్న యడ్యూరప్ప వ్యాఖ్యలు

    February 28, 2019 / 10:53 AM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత  వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గ

    సీఎం కుమారస్వామి కారుకు రూ.300 ఫైన్

    February 28, 2019 / 04:41 AM IST

    బెంగళూరు: బెంగళూరు: రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీస�

    Aero India 2019 : 300 కార్ల దగ్ధం, ఏరో ఇండియా షో నిలిపివేత

    February 23, 2019 / 10:13 AM IST

    ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో 300 కార్లు అగ్

    దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

    February 13, 2019 / 01:29 PM IST

    కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడ

    స్పీకర్ సంచలన వ్యాఖ్యలు : నా పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉంది 

    February 13, 2019 / 11:23 AM IST

    కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడిందబ్బా. తన పరిస్థితిని వివరిస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలతో తనను ప్రలోభపెట్టాలని యత్నించారనే వివాదాస్పద ఆడియో టేప్‌పై  స్పీకర్ రమేశ్ కు

10TV Telugu News