Home » LAW AND ORDER
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు జనవరి 20 న ఛల�
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2019 -20 బడ్జెట్ను సోమవారం సెప్టెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెడుతూ ఆయన… శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను క
వైసీపీ చీఫ్ జగన్ పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నది జగనే అని ఆరోపించారు. అల్లర్లు సృష్టిచడమే కాకుండా శాంతి భద్రతలు లేవని అంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా
ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జ�