Home » LAW AND ORDER
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో�
ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్�
సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్..
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ''దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎ
Bihar CM Nitish Kumar : కూల్ గా ఉండే సీఎం నితీశ్ కుమార్ కు కోపం వచ్చింది. ఒక్కసారిగా తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. దీనికంతటికీ కారణం..ఓ జాతీయ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నే. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం విలేకరులతో సీ
posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వ
నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ �